చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో మంచి నీటి సరఫరా

రాజోలు, జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటు చేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా శనివారం అంతర్వేదికర గ్రామం(దారి కోడప)లో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి లూటుకురు గ్రామంనకు చేందిన బండారు రమాదేవి పుట్టినరోజు సందర్బంగా ఆమె తండ్రీ బండారు శ్రీనివాసరావు అందించిన (ట్రాక్టర్ డిజల్)ఖర్చులతో జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *