10 వేల రూపాయలు ఆర్ధిక సాయమందించిన యుగంధర్ పొన్న
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కొట్టార్వేడు గ్రామ పంచాయతీ, కొట్టార్వేడు గ్రామం ఇటీవల ఆకస్మిక మరణం చెందిన గిరిబాబు కుటుంబానికి జనసేన నియోజకవర్గం ఇంచార్జి డా. యుగంధర్ పొన్న పది వేలు ఆర్ధిక సహాయం అందించడం జరిగింది. వారి కుమారుడు బన్నీ చదువుల భాద్యతను కూడా తీసుకోవడం జరిగింది. డాక్టర్ అయ్యేంతవరకు, మా ప్రాణం ఉన్నంత వరకు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-19-at-12.52.12-PM-1024x578.jpeg)