ముంపు ప్రాంతాలలో పర్యటించిన జనసేన నేతలు
భూపాలపల్లి: జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ మరియు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు జయశంకర్ జిల్లాలోని ముంపు బాధిత ప్రాంతాలలో జనసేన జిల్లా కమిటీ సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రభుత్వ యాత్రంగం ముంపు బాధిత ప్రాంతాలోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించి, వారికి ఆహారాన్ని అందించి, వారికి అండగా ఉండాలని జనసేన పార్టీ జిల్లా నాయకులు జేరిపోతుల సనత్ కుమార్ ప్రభ్యత్వాన్ని డిమాండ్ చేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-27-at-9.08.25-PM-1024x458.jpeg)