విజయనగరం జనసేన అధ్వర్యంలో స్వచ్ఛ భారత్
- మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా అందరికి శుభాకాంక్షలు
- జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి
విజయనగరం: మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా విజయనగరం నియోజకవర్గం జనసేన నాయకులు, వీరమహిళలు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం విజయనగరం గంటస్థంభం దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగినది. జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజవంతం చేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-02-at-1.38.12-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-02-at-1.38.16-PM-1024x576.jpeg)