కందుల దుర్గేష్ ని పరామర్శించిన యాళ్ళ సతీష్
రాజమండ్రి: సతీవియోగంతో బాధపడుతున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ ని కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అమలాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ సతీష్, నూకల రాజా, పరమట చిట్టిబాబు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/ka-1024x576.jpg)