కందుల దుర్గేష్ ని పరామర్శించిన యాళ్ళ సతీష్

రాజమండ్రి: సతీవియోగంతో బాధపడుతున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ ని కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అమలాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ సతీష్, నూకల రాజా, పరమట చిట్టిబాబు.