కొణతాల రామకృష్ణని మర్యాదపూర్వకంగా కలిసిన గురాన అయ్యలు
విజయనగరం, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణని జనసేన నేత గురాన అయ్యలు బుధవారం విశాఖపట్నంలో ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై చర్చించడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-31-at-12.49.33-762x1024.jpeg)
విజయనగరం, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణని జనసేన నేత గురాన అయ్యలు బుధవారం విశాఖపట్నంలో ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై చర్చించడం జరిగింది.