కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న పంతం నానాజీ
కాకినాడ రూరల్: కాకినాడ టౌన్ పాన్ షాప్ యజమానుల సంక్షేమ సంఘము ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ హాజరయ్యారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-18-at-1.45.41-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-18-at-1.45.42-PM-1024x508.jpeg)