మేకల వారి ఇంట జనసేన కార్యాలయాన్ని ప్రారంభించిన పంతం నానాజీ
కాకినాడ రూరల్: లంపక లోవ ప్రాంతంలో శ్రీమతి & శ్రీ మేకల పావని నారాయణ రావు ల నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికీ శుభాకాంక్షలు తెలియచేసి. వారి ఇంట ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ప్రారంభించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-20-at-10.20.34-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-20-at-10.20.35-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-20-at-10.20.36-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-20-at-10.20.36-PM-2-1024x462.jpeg)