మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ఆశాజ్యోతి బాబా సాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజానగరం నియోజకవర్గంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ &ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి.

  • రాజానగరం మండలం, పరిజల్లిపేట గ్రామంలో డా౹౹బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరైన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్, శ్రీమతి గంటా స్వరూప దేవి లకు తీన్మార్ డప్పులతో అఖండ స్వాగతం పలికిన పరిజల్లిపేట గ్రామ ప్రజలు. ఈ సందర్భంగా అంబేడ్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు.
  • రాజానగరం మండలం మల్లంపూడి గ్రామంలో డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరై అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించిన జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్, శ్రీమతి గంటా స్వరూప దేవి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు భారీగా వీరమహిళలు పాల్గొన్నారు.
  • రాజానగరం మండలం సూర్యారావుపేట గ్రామంలో డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలలో అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించిన జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్, శ్రీమతి గంటా స్వరూప దేవి.
  • కోరుకొండ మండలం, నర్సాపురం గ్రామంలో డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలలో అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించిన జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్, శ్రీమతి గంటా స్వరూప దేవి.
  • కోరుకొండ మండలం కణుపూరు గ్రామంలో డా౹౹బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలలో అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించిన జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్, శ్రీమతి గంటా స్వరూప దేవి.
  • కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామ బస్టాండ్ సెంటర్లో డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలలో అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించిన జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్, శ్రీమతి గంటా స్వరూప దేవి.
  • కోరుకొండ మండలం, కోటి కేశవరం గ్రామంలో డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలలో అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించిన జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్, శ్రీమతి గంటా స్వరూప దేవి.
  • సీతానగరం మండలం, చినకొండేపూడి గ్రామంలో డా౹౹బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలలో అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించిన జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్, శ్రీమతి గంట స్వరూప దేవి.

ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఐటి – కోఆర్డినేటర్ వెంటపాటి రామకృష్ణ, రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, సీతానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, సీతానగరం మండలం ప్రధాన కార్యదర్శి చీడీపీ నాగేష్, వీరామహిళ కందికట్ల అరుణ కుమారి, కోరుకొండ మండల జనసేన పార్టీ కో- కన్వీనర్ ముక్క రాంబాబు, రాజానగరం మండలం జనసేన పార్టీ యువత అధ్యక్షులు కోరుకొండ పుత్సల సాయి, మండల ప్రధాన కార్యదర్శి విరపురాజు పోసిబాబు, మన్య శ్రీను, పల్లా హేమంత్, తన్నీరు తాతాజీ, చదువు ముక్తేశ్వరరావు, చల్లా ప్రసాద్, హరి, రాజు మరియు జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.