జనసైనికుని కుటుంబానికి అండగా బత్తుల దంపతులు

  • రోడ్డుప్రమాదంలో మరణించిన సూరిశెట్టి నాయుడు కుటుంబానికి యాభైవేల ఆర్ధికసాయమందించిన బత్తుల దంపతులు

రాజానగరం నియోజకవర్గం, జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ దంపతులు, శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన కళాకారులు తుని ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాన్ని పరామర్శించి, 50,000 ఆర్థిక సహాయాన్ని బత్తుల బలరామకృష్ణ మరియు బత్తుల వెంకటలక్ష్మి ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదారుస్తూ వారికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రంగపట్నం గ్రామ పెద్దలు దాడి శ్రీను, దాడి సీతయ్య, దొడ్డి అప్పలరాజు, పెనకటి బాబురావు, కొరిమిల్లి సాంబరావు మరియు శ్రీరంగపట్నం గ్రామ జనసేన నాయకులతో పాటు బదిరెడ్డి దొర, బోయిడి వెంకటేష్, వేగిశెట్టి రాజు నాతిపాము దొర, మద్దిరెడ్డి బాబులు, అడబాల సత్యనారాయణ, దేవన దుర్గాప్రసాద్, బదిరెడ్డి దొర, అదలా శ్రీను, దేవన దుర్గాప్రసాద్, కర్రి దొరబాబు, బోయిన వెంకట్, మట్ట నాగేశ్వరరావు, మట్ట వెంకన్న బాబు, మంద పక్క శ్రీను, జాన్ బాబు, తన్నీరు తాతాజీ,
నటిపం దొరబాబు, గొలకుతు కృష్ణ, బోతెట్టీ రమణ, బోటెట్టీ మురళి, అతికించెట్టీ శ్రీను, వడది సోము, రాపర్తి వెంకటేష్, పిల్ల రమేష్, ఆడారి మధు కుమార్, చమ్మక్ చిన్న, అధికమిశెట్టి శ్రీను, అధిగమిశెట్టి కోతను అప్పల నరసింహ, బీసెట్టి దివ్యభారత్, కర్రి దుర్గ, కర్రి అప్పన్న, వడ్డేటి నానాజీ, వడ్డేటి మురళి, శ్రీరంగపట్నం జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.