మే 26 నుండి శ్రీ నాగబాబు దుబాయ్ పర్యటన

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు మే 26 నుండి మూడు రోజుల పాటు దుబాయ్ లో పర్యటించనున్నారు. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమాన్, ఖతార్,

Read more

బటన్లు నొక్కుతూ పేదల్ని విస్మరిస్తున్నారు

• ప్రమాద బీమా కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది• జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్బటన్లు నొక్కుతున్నాం.. డబ్బు ఇస్తున్నామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం

Read more

తాళ్ళరేవు రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతికరం

కాకినాడ జిల్లా తాళ్ళరేవు సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మహిళలు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ

Read more

హెలీకాప్టర్లలో తిరుగుతూ ప్రభుత్వాన్ని ముందుకెలా తీసుకెళ్తారు?

• ఈ ప్రభుత్వ అసమర్ధత తారా స్థాయికి చేరింది• పంచాయతీలను దివాళా తీయించారు… వైసీపీ సర్పంచ్ శ్రీమతి ధనలక్ష్మి ఆత్మహత్యే తార్కాణం• డీఎస్పీల బదిలీలే వైసీపీకి తెలిసిన

Read more

జనసేన పార్టీకి క్షేత్రస్థాయి బలగమే బలం

* శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలకు వారే వారధులు* ఉన్నతాశయం కోసం పని చేసిన వారందరికీ గుర్తింపు* ప్రతికూల స్థితిలో పార్టీకి అండగా నిలబడిన మీ ధైర్యం

Read more

అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు

వైద్యం చేసే వారు ఎవరైనా దేవుడితో సమానం అని మనం భావించుకుంటాం. డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, ఇతర వైద్య సహాయకులందరూ ఈ కోవలోకే వస్తారు. ముఖ్యంగా అనారోగ్యంతో

Read more

రైతుల్ని దోచుకునేందుకు వైసీపీ ఫోన్ పే బ్యాచ్ లు దిగాయి: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… “వైసీపీ ప్రభుత్వ చర్యల

Read more

ఆఖరి గింజ కొనే వరకు పోరాటం

* పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం* ప్రభుత్వం త్రికరణ శుద్ధితో పనిచేయకపోవడం వల్లే అన్నదాతకు కష్టాలు* అన్నదాతలకు మరింత అండగా

Read more

రైతులకు కష్టం వస్తే ప్రభుత్వం ఎక్కడుందో తెలియదు.. ధాన్యం కొనాలంటే శ్రీ పవన్ కళ్యాణ్ రావాలా?

• పంట నష్టపోతే అధికారులు తొంగి కూడా చూడలేదు• పుస్తెలు తాకట్టు పెట్టి పంట పండించాం• మీరు వస్తున్నారు అంటేనే ధాన్యం కొనేందుకు సిద్ధమయ్యారు• కడియం ఆవలో

Read more

రాజమండ్రి విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం

అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతాంగాన్ని పరామర్శించేందుకు తూర్పుగోదావరి జిల్లా పర్యటన నిమిత్తం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా కడియం

Read more