పవన్ కళ్యాణ్ సిఎం కావాలని సైకిల్ యాత్ర

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిఎం కావాలని గుంటూరు నుండి లడఖ్ వరకు సైకిల్ యాత్ర చేపట్టిన గుంటూరు జనసైనికుడు చందు. లడఖ్ లో ఉన్న ఎత్తైన శిఖరం మీద జనసేన జెండా ఎగురవేయాలని చందు ఆకాంక్ష. చందూ యాత్ర దిగ్విజయంగా జరగాలని పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు తెలియజేయడం జరిగింది.