జాగారపు కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన కరపత్రాల పంపిణీ

పాడేరు: గిరిజన ప్రజలకు వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి లేని పరిపాలనపై గిరిజన ప్రజలకు అవగాహన కల్పించడానికి, అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య జనసేన పార్టీ ఆదేశాల మేరకు జనసేన పార్టీ పెదబయలు మండలం యువ నాయకులు జాగారపు కళ్యాణ్ జనసేన పార్టీ శ్రేణులు ద్వారా విడుదల చేసిన కరపత్రాలను ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామ గ్రామాన ప్రతీ ఒక్కరికీ అందించేందుకు సిద్దమయ్యారు. ఈ కార్యక్రమంలో జాగారాపు కళ్యాణ్ మరియు జనసేన పార్టీ యువ నాయకులు పాల్గొన్నారు.