తుఫాను బాధితులకు బ్రెడ్ పంపిణీ చేసిన గునుకుల కిషొర్

నెల్లూరు: నెల్లూరు నగరం, 53 డివిజన్ నది ఒడ్డున లోతట్టు ప్రాంత వాసులు ఉన్న గాంధీ గిరిజన కాలనీ వరదల కారణంగా ఇల్లు పరిసర ప్రాంతాలు నీటితో మునిగిపోవడంతో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ వారిని పరామర్శించి అత్యవసరంగా ఉన్న మంచినీరు అందించడం జరిగింది.