బొలిశెట్టి సత్యను మర్యాదపూర్వకంగా కలిసిన అళహరి సుధాకర్

విశాఖపట్నం, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణను కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అళహరి సుధాకర్ గురువారం విశాఖపట్నంలోని వారి స్వగృహంలో కలిసి వారికి పళ్లగుచ్చము ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాల గురించి చర్చించడం జరిగింది.