నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలిసిన జానీ మాస్టర్

మంగళగిరి, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని ప్రముఖ పాన్ ఇండియా కొరియాగ్రాఫర్ జానీ మాస్టర్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాల గురించి చర్చించడం జరిగింది.