నరసాపురంలో జనంలోకి జనసేన

నరసాపురం నియోజకవర్గం, నరసాపురం పట్టణం, జనసేన పార్టీ కార్యాలయం దగ్గరి నుంచి నరసాపురం మెయిన్ రోడ్(మార్కెట్) వరకు జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి బొమ్మిడి నాయకర్ సతీమణి శ్రీమతి సునీత మరియు వారి కుమార్తె చిరంజీవి శ్రేయ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జీ, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, వతాడి కనకరాజు, నిప్పులేటి తారకరామారావు, గంటా కృష్ణ, గణేశ్న శ్రీరామ్, వాతాడి రమేష్, మైల వసంతరావు, వట్టిప్రోలు సతీష్, కొల్లాబత్తుల వెంకటేశ్వరరావు, పోలిశెట్టి సాంబ, తోట నాని, పోలిశెట్టి నళిని, వలవల సావిత్రి, తోట అరుణ, కొప్పాడి కృష్ణవేణి, బొమ్మిడి సూర్యకుమారి, భారతి సురేష్ మరియు నియోజకవర్గ జనసేన – టిడిపి – బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.