సంక్రాంతి ప్రభలమహోత్సవంలో జనసేననాయకులు

తూర్పుగోదావరి, కోనసీమ పరిధి ముమ్మిడివరం మండలం క్రాపచింతలపూడిలో సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని కనుమనాడు ప్రభలతీర్ధ మహోత్సవం జరిగింది. ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ప్రభలను దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.