కొమ్మురి కోటేశ్వరరావుకి నివాళులర్పించిన జనసేన

ఇబ్రహీంపట్నం మండలం కేతన కొండలో మరణించిన కొమ్మురి కోటేశ్వరరావు కి (సిమెంట్ షాపు) నివాళులు అర్పించిన మైలవరం నియోజకవర్గం ఇన్ ఛార్జ్ జనసేన పార్టీ అధికార ప్రతి నిధి అక్కల రామ మోహన రావు ( గాంధి ) మరియు మండలం నాయకులు పోలి శేటి తేజ,నాగబాబు, కృష్ణ, కొమ్మురి వెంకట స్వామి, హనుమంతు, తిరుపతి రావు, ఆకుల నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.