జంగుళూరులో జనసేన గ్రామ స్థాయి సమావేశం
పాయకరావుపేట నియోజకవర్గం, ఎస్ రాయవరం మండలం, జంగుళూరు, వెలంపాలెం గ్రామాల మేజర్ పంచాయతీ అయిన జంగుళూరులో జనసేన పార్టీ మొదటి సారిగా సీనియర్ జనసైనికుడు లింగంపల్లి జ్యోతి కుమార్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
సమావేశంలో జ్యోతి కుమార్ అన్నయ్య మాట్లాడుతూ ఆ గ్రామ జనసైనికులకు పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని దైర్యం ఇచ్చి, పార్టీని ఎలా బలోపేతం చేయాలని, ముందు ముందు గ్రామంలో పార్టీని ఏ విధంగా తీసుకెళ్లాలి సలహాలు సూచనలు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-25-at-7.42.24-AM-1024x1024.jpeg)