కటికిరెడ్డి నాగమణి కుటుంబానికి జనసేన పరామర్శ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం, చింతలపల్లి గ్రామానికి చెందిన కటికిరెడ్డి నాగమణి కాలం చేశారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులను రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు గుండుబోగుల పెదకాపు, డాక్టర్ రమేష్ బాబు, జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తాడి మోహన్ కుమార్, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, సంయుక్త కార్యదర్శి గుబ్బల రవి కిరణ్, సకినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, జనసేన నాయకులు పెనిశెట్టి బుజ్జి, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, ఎంపిపి మేడిచర్ల రాము, రావూరి నాగు, ఉండపల్లి అంజి, జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్, రాజోలు వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు, రాజోలు మండల ఉపాధ్యక్షులు ఉల్లంపర్తి దర్శనం, మల్కిపురం మండల ఉపాధ్యక్షులు కుసుమ నాని, గిడుగు బ్రహ్మాజీ, బందెల శరత్ కుమార్ తదితరులు కలిసి పరామర్శించడం జరిగింది.

గిడుగు రాంబాబుని పరామర్శించిన జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం మెరకపాలెం గ్రామానికి చెందిన జనసేన నాయకులు గిడుగు రాంబాబు తండ్రి కాలం చేశారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులను రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు గుండుబోగుల పెదకాపు, డాక్టర్ రమేష్ బాబు, జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తాడి మోహన్ కుమార్, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, సంయుక్త కార్యదర్శి గుబ్బల రవి కిరణ్, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, జనసేన నాయకులు పెనిశెట్టి బుజ్జి, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, ఎంపిపి మేడిచర్ల రాము, రావూరి నాగు, ఉండపల్లి అంజి, జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్, రాజోలు వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు, రాజోలు మండల ఉపాధ్యక్షులు ఉల్లంపర్తి దర్శనం, మల్కిపురం మండల అధ్యక్షులు కుసుమ నాని, గిడుగు బ్రహ్మాజీ, బందెల శరత్ కుమార్, గిడుగు శేఖర్ తదితరులు కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది.