నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలిసిన జానీ మాస్టర్
మంగళగిరి, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని ప్రముఖ పాన్ ఇండియా కొరియాగ్రాఫర్ జానీ మాస్టర్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాల గురించి చర్చించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-04-at-20.04.59-1024x682.jpeg)