కొవ్వాడ గ్రామంలో జనసేనలో చేరికలు

కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు గుమ్మడి వీరబాబు ఆధ్వర్యంలో స్థానిక మహిళలు ముమ్మిడి విజయ, షేక్ హిమామి, కే. లక్ష్మి తదితరులు మంగళవారం జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరికి పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానం పలికారు.