Rajamahendravaram: కడియపులంకలో జనసేన విజయకేతనం

ఆంధ్రరాష్ట్రం లో మొట్టమొదటిసారిగా గెలుపొందిన రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపులంక గ్రామ 3వ వార్డు ఎంపిటిసి అభ్యర్థిని SrImati నూనె విజయనిర్మల కొన్ని అనివార్య కారణాలవల్ల మరణించడం జరిగింది. తదుపరి ఉప ఎన్నికల్లో నూనె విజయ నిర్మల గారి కుమార్తె శ్రీమతి కాసుబోయిన రాఘవ కడియం మండలం కడియపులంక గ్రామం 3వ వార్డు ఎంపిటిసిగా పోటీ చేసి అఖండ మెజార్టీతో గెలుపొందారు.