శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని అల్పాహార విందుకు ఆహ్వానించిన కొండపి జనసైనికులు మరియు వీరమహిళలు

ప్రకాశం జిల్లా, కొండపి: నెల్లూరు వరద బాధితులను పరామర్శించి తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో టంగుటూరు జాతీయరహదారి పై జునో బేకరీ వద్ద కొండెపి నియోజకవర్గ జనసైనికులు, వీరమహిళలు ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొన్న జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఈ కార్యక్రమంలో రాజేష్, రవీంద్ర పోకల, మనోజ్ కనపర్తి, రాము యన్నం,శ్రీకాంత్, శ్రీనివాస్, కిరణ్, నాగార్జున మరియు జనసైనికులు మరియు జనసేన వీరమహిళలు పాల్గొన్నారు.