యువశక్తి ప్రచారంలో పిఠాపురం జనసేన

పిఠాపురం ఇన్చార్జ్ మాకినీడి శేషుకుమారి సూచనల మేరకు జనసేన పార్టీ నాయకులు గోపు సురేష్ పిఠాపురం నియోజవర్గంలో శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో జరుగనున్న యువశక్తి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళేందుకై ప్రచారం ముమ్మరం చేయడంలో భాగంగా ఆటోలకి స్టిక్కర్స్ అంటించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గోపు సురేష్, వీరంరెడ్డి అమర్, కంద సోమరాజు, కీర్తి చంటిబాబు, వీరాంరెడ్డి గంగాధర్, ప్రసాద్, వెదురుపాక, తాతజీ, ముమ్మిడివరం మధు, వీరాంరెడ్డి అమరేశ్వర రావు, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.