టీం పిడికిలి గోడప్రతులను ఆవిష్కరించిన పశ్చిమగోదావరి జిల్లా జనసేన నాయకులు

టీం పిడికిలి గోడప్రతులను ఆవిష్కరించిన కృష్ణా జిల్లా జనసేన నాయకులు
ఎన్.ఆర్.ఐ టీం పిడికిలి సభ్యులు జనసేన పార్టీపై అభిమానంతో పవన్‌కళ్యాణ్‌ గారు కౌలురైతులకు చేసిన సాయం నలుగురికీ తెలియపర్ఛేందుకు తమవంతు సాయంగా 175 నియోజకవర్గాలకి పోస్టర్స్‌ ట్రైల్‌గా 35,40 ఫ్రింట్స్‌ తొలిసారి పంపించడం జరిగింది. ఇలాగే మునుముందు ఎక్కువ పంపడానికి సిద్దపడుతున్నారు. వారికి పార్టీపై ఉన్న ప్రేమకు పోలవరం నియోజకవర్గం తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ.. ఈ పోస్టర్స్‌ రిలీజ్‌ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యధర్శి కరాటం సాయి, జిల్లా సంయుక్త కార్యధర్శి పాదం కృష్ణ, మాదేపల్లి శ్రీనివాస్, బుట్టాయిగూడెం మండల అద్యక్షులు తెల్లం రవిప్రసాద్, కొయ్యలగుడెం మండల అద్యక్షులు తోట రవి, పైదా పోతురాజ, తీగల గోపాలకృష్ణ, తెల్లం పున్నయ్య, రమేష్‌ పాదం సూర్య, ప్రవీణ్‌, శివాజి తదితరుల సమక్షంలో బుట్టాయగూడెంలో జరిగింది.