శ్రీ కనకదుర్గ అమ్మవారి వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్న తోట పవన్ కుమార్
రాజానగరం, సీతానగరం మండలం, సీతానగరం శెట్టిబలిజల పేటలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ 8 వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మహా అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించిన జనసేన పార్టీ యువ నాయకులు తోట పవన్ కుమార్. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-15-at-16.47.05-1024x768.jpeg)