జనం బాగుండాలి అంటే జనసేన టీడీపీ అధికారంలోనికి రావాలి

పిఠాపురం: పిఠాపురంను ఆధునిక పట్టణంగా తయారు చెయ్యాలి అనే దృఢసంకల్పం తో ఉన్న జనసేన ఇంచార్జ్ ఉదయ్ గెలుపుతో పిఠాపురం పేదరికం నిర్మలన. పి.ఎస్. ఎన్. మూర్తి టీమ్ అలుపు ఎరగని జనసేవ పార్టీకి ఎంతో తోడ్పడుతుంది పిఠాపురం 9వ వార్డులో పర్యటన వీరబాబు ఆధ్వర్యంలో పి. ఎస్.ఎన్. మూర్తీ టీమ్ 15 మందికి సాయం ఆనందం వ్యక్తం చేసిన మహిళలు పాల్గొన్న జనసేన నాయకులు పిండి శ్రీను, టైల్స్ బాబీ, కసిరెడ్డి నాగేశ్వరావు, పెద్దిరెడ్డిల భీమేశ్వరవు, మల్లం వై శ్రీనువాస్, కోలా దుర్గాదేవి, పబ్బిరెడ్డి ప్రసాద్, నామ శ్రీకాంత్, మరియు పి ఎస్ ఎన్ మూర్తి, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.