అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు

నూజివీడు: సబ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ (ఐఏఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గం సమన్వయకర్త బర్మా ఫణి బాబు ఆదేశాల మేరకు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు పాశం నాగబాబు, ఏనుగుల చక్రి, ఉప్పె నరేంద్ర మరియు ఇతర పార్టీ నాయకులు.