పిడికిలి బిగిద్దాం..

మంగళగిరి, ఇప్పటం గ్రామంలో సాయంత్రం జరగనున్న ఆవిర్భావ సభ పైన భారీ అంచనులున్నాయి. భవిష్యత్తు కార్యాచరణ మరియు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై తన ప్రసంగం ఉండబోతుంది అని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు.

2018 లో మాదిరిగా అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం మీద విరుచుకుపడ్డట్లు గానే ఇప్పటి అధికార పార్టీ చేతకానితనాన్ని ఎండగడతారని స్పష్టంగా తెలుస్తుంది. 2018లో జరిగిన సభ టీడీపీ పతనానికి నాంది కాగా ఈ రోజు జరగబోయే సభ వైసీపీ పతనానికి నాందిగా మారనుంది అని జనసైనికులు ఆశిస్తున్నారు. ఈరోజు అధ్యక్షులు ప్రకటించిన కార్యాచరణను పక్కాగా పాటిస్తూ ఇప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని పిడికిలిలో బిగిద్దాం..