జనంకోసం జనసేన 321వ రోజు

  • వనరక్షణలో భాగంగా 700 మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 321వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా శనివారం 700 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 82095 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు చల్లా రాజ్యలక్ష్మి, దేవిపట్నం మండల అధ్యక్షులు చారపు వెంకటరాయుడు, జగ్గంపేట మండల అద్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి వీరవల్లి పోసిబాబు, కొత్తపల్లి నుండి గ్రామ అధ్యక్షులు సొలా అంజిబాబు, పువ్వల శ్రీదేవి, వేముల శ్రావణి దేవి, కొల్లి బాబురావు, మాదారపు విక్రమ్, పసల రాంబాబు, మాదారపు ధర్మేంద్ర, వనుం నరేష్, అల్లిమిల్లి చరణ్, గంపల కిరణ్ కుమార్, దవర్సింగ్ వెంకటేష్, గౌతు జైశంకర్, సోలా వెంకటచరణ్, దాడిశెట్టి అశోక్, వేముల సురేష్, కృష్ణునిపాలెం కరిబండి సాయి, ఆర్ అండ్ ఆర్ కాలనీ నుండి గ్రామ ఎస్సి సెల్ అధ్యక్షులు చెప్పుల బాలు, గ్రామ ప్రధాన కార్యదర్శి పోసిపోయిన గంగాధర్, శ్రీనివాస్, కామరాజుపేట గ్రామం నుండి జాజుల పవన్, నీలం హారికృష్ణ, ధార్పు సురేష్, నీలం శివ, కోటిన దుర్గాప్రసాద్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా గుమ్మళ్ళదొడ్డి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన ఓరుగంటి సాయి కుటుంబ సభ్యులకు, చక్కిడాల జ్యోతి స్వరూప్(పండు) కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.