ఊడుముడి జనసేన టీం ఆధ్వర్యంలో వరద బాధితులకు భోజనాల పంపిణీ

కోనసీమ జిల్లా, పి.గన్నవరం జనసేన అధినేత పిలుపు మేరకు ఇటీవల సంభవించిన వరదల కరణంగా ఊడుముడి లంక గ్రామంలో ఊడుముడి జనసేన టీం ఆధ్వర్యంలో వరద బాధితులకు భోజనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.