వరద ముంపు ప్రాంతాలలో 5వ రోజు అమలాపురం జనసేన సహాయక పర్యటన

అమలాపురం రూరల్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సాకూర్రు, సాకురు గున్నేపల్లి గ్రామాలలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధిత కుటుంబాలకు బ్రెడ్, పాలు,రస్కులు పేకేట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు లింగోలు పండు, మాజీ మున్సిపల్ చైర్మన్ యా ళ్ళ నాగ సతీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బట్టు పండు, మునిసిపల్ కౌన్సిలర్స్ ఏడిద శ్రీను, పడాల నానాజీ, వీర మహిళలు కర్రి దుర్గ, వానపల్లి దేవి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆర్.డి.ఎస్ ప్రసాద్, నల్లా వెంకటేశ్వరావు, డి. ఎస్.ఎన్ కుమార్, హనుమాన్ బుజ్జి, ఆకెళ్ళ నారాయణ మూర్తి, నల్లా చిన్న, నిమ్మకాయల రాజేష్, నల్లా సత్తిబాబు, చందాల సతీష్, కొప్పుల తాతాజీ, పోలిశెట్టి మహేష్, కోలిసెట్టి తాతాజీ, నిమ్మకాయల దుర్గ ప్రసాద్, బొలిసెట్టి శివ, మరియు ఆ గ్రామ జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.