జగ్గంపేటలో జనం కోసం జనసేన 612వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 612వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం శనివారం జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 350 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకూ నియోజకవర్గం మొత్తంగా 1,06,160 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 613వ రోజు కార్యక్రమాన్ని జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. శనివారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల కార్యదర్శి సింగం శ్రీనివాస్, కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి శెట్టి గంగా మహేష్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, జగ్గంపేట నుండి పట్టణ అధ్యక్షులు గవర సుధాకర్, పవిడిసెట్టి సాయి చంద్ర, యర్రా సాయి, సలాది రవి, బెండా సతీష్, గున్నాబత్తుల మణికంఠ, ముత్తా సన్ని, దొడ్డి సాయి, ఓడి శ్రీనివాస్, దొడ్డి గణపతి, నుకుకుర్తి సత్యనారాయణ, గొల్లపల్లి బన్నీ, దొడ్డి ప్రశాంత్, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, రాజపూడి నుండి నేదురి అశోక్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, డేగల రాంబాబు, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణు మల్లేష్, కొల్లుమళ్ళ శ్రీను, పెసల తాతాజీ, పెద్ది మణికంఠ, మిరియాల వెంకటేష్ లకు కృతజ్ఞతలు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.