జనం కోసం జనసేన మహాయజ్ఞం 658వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 658వ రోజు కార్యక్రమం బుధవారం గోకవరం మండలం, గోకవరం పట్టణంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 659వ రోజు కార్యక్రమం గురువారం గోకవరం మండలం, గోకవరం పట్టణంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, గోకవరం మండల రైతు కమిటీ అధ్యక్షులు ప్రగడ ప్రభ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, గోకవరం మండల ఉపాధ్యక్షులు గవిని దుర్గాప్రసాద్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి అల్లాడ త్రిలోక్ కుమార్, గోకవరం మండల కార్యదర్శి కరిబండి సాయి పవన్, గోకవరం నుండి పట్టణ అధ్యక్షులు పదిలం మురళి, వెన్ను వీరబాబు, వీరలంకపల్లి నుండి గ్రామ అధ్యక్షులు మామిడిపల్లి నాగేశ్వరరావు, తంటికొండ గ్రామం నుండి పసల గణేష్, జ్యోతుల సతీష్, అచ్యుతాపురం నుండి సోమరౌతు రాధాకృష్ణ, జె.కొత్తూరు నుండి అయితిరెడ్డి ఏసుబాబు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు కృతజ్ఞతలు తెలిపారు.