జనం కోసం జనసేన మహాయజ్ఞం 659వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 659వ రోజు కార్యక్రమం గురువారం గోకవరం మండలం, గోకవరం పట్టణంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 660వ రోజు కార్యక్రమం శుక్రవారం గోకవరం మండలం, గోకవరం పట్టణంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, గోకవరం మండల రైతు కమిటీ అధ్యక్షులు ప్రగడ ప్రభ, తిరుమలాయపాలెం ఎంపీటీసీ చెన్నంశెట్టి చక్రరావు, గోకవరం మండల ఉపాధ్యక్షులు గవిని దుర్గాప్రసాద్, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి అల్లాడ త్రిలోక్ కుమార్, గోకవరం మండల కార్యదర్శి కరిబండి సాయి పవన్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, గోకవరం నుండి పట్టణ అధ్యక్షులు పదిలం మురళి, పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షులు నేతల నరేంద్ర, మద్దాల బ్రదర్స్ కి, అరిగెల దుర్గా స్వామి, నందు, తిరుమలాయపాలెం నుండి కాకినాడ రాజేష్, కొప్పాక సురేష్ గారికి, మల్లవరం నుండి బొద్దపు నాగు గారికి, జె.కొత్తూరు నుండి అయితిరెడ్డి ఏసుబాబు, అడబాల శ్రీరామ్, గోనేడ నుండి పురంశెట్టి అప్పారావు, నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు, ఆకుల నవీన్, జల్లిగంపల శ్రీను, సోల సత్తిబాబు లకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.