జనం కోసం జనసేన మహాయజ్ఞం 662వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 662వ రోజు కార్యక్రమం ఆదివారం గోకవరం మండలం, తంటికొండ గ్రామంలో మరియు గోకవరం మండలం గోకవరం పట్టణంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 663వ రోజు కార్యక్రమం సోమవారం గోకవరం మండలం, గోకవరం పట్టణంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల రైతు కమిటీ అధ్యక్షులు ప్రగడ ప్రభ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, గోకవరం మండల ఉపాధ్యక్షులు గవిని దుర్గాప్రసాద్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి అల్లాడ త్రిలోక్ కుమార్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, గోకవరం మండల కార్యదర్శి కరిబండి సాయి పవన్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి జువ్వల శ్రీను, తంటికొండ నుండి గ్రామ అధ్యక్షులు తోట వీరబాబు, పోలిమాటి నాగ శాంతి బాబు, తెలిపే దుర్గాప్రసాద్, కోవాడ కుమార్ రాజా, పసల సునీల్, గోకవరం నుండి చాగంటి శివ, ఏనుగు రాంబాబు, సిద్దన గణేష్, బత్తుల ప్రేమ్ కుమార్, కాజా రామ్ కుమార్, గాదెలపాలెం నుండి దేశాల నరేష్, పనసకాయల వెంకటరమణ, జె.కొత్తూరు నుండి అయితిరెడ్డి ఏసుబాబు, గోనేడ నుండి బుర్రే రాజు, నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.
జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా గోకవరం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన గెద్దాడ గంగాజలం కుటుంబ సభ్యులకు, తోట సాయి బాబా కుటుంబ సభ్యులకు, చిక్కాల మేరీ కుటుంబ సభ్యులకు, పచ్చి పులుసు వీరేశ్వరరావు కుటుంబ సభ్యులకు, కాజా రామ్ కుమార్ కుటుంబ సభ్యులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.