జనం కోసం జనసేన మహాయజ్ఞం 667వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 667వ రోజు కార్యక్రమం శుక్రవారం గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 668వ రోజు కార్యక్రమం శనివారం గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర పేర్కొన్నారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి దలై రమేష్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి చీదిరి శివదుర్గ, గండేపల్లి మండల కార్యదర్శి మలిరెడ్డి సురేష్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, తాళ్లూరు నుండి గ్రామ అధ్యక్షులు కల్తూరి వెంకన్నబాబు, గ్రామ ఉపాధ్యక్షులు ఆరుగొల్లు రామిరెడ్డి, మలిరెడ్డి రామచంద్రరావు, నీలాపు తిరేష్, అరిగెల వీర వెంకట లక్ష్మీ నారాయణ, సాంబత్తుల సతీష్, గల్లి నాగేంద్ర కుమార్, సిద్దాబతుల నాగేంద్ర, జల్లూరి చందు, బూరా రాజేష్, మేరిమల్ల అశోక్, కానేటి రాఘవ, కొత్తపల్లి సునీల్, కొత్తపల్లి నితీష్, గొల్లపల్లి సోమరాజు, కొత్తపల్లి రాజేష్, జెట్టి చరణ్ కుమార్, పాలచర్ల పవన్ కుమార్, గండేపల్లి నుండి కట్టుమోతు సత్యనారాయణ, నీలాద్రిరావుపేట నుండి కొరిమి సురేష్, రాజపూడి నుండి కోట సత్తిబాబు, జె.కొత్తూరు నుండి అయితిరెడ్డి ఏసుబాబు, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు, జల్లిగంపల శ్రీను లకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా నీలాద్రిరావుపేట గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన తిబిరిశెట్టి ప్రతాప్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.