జనంకోసం జనసేన మహాయజ్ఞం 686వ రోజు

జగ్గంపేట, ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనంకోసం జనసేన మహాయజ్ఞం 686వ రోజు కార్యక్రమం మంగళవారం జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జనసేన అధినేత ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రచురించిన కరపత్రాలను ఇంటింటికి పంచుతూ వాటిని వివరించడం జరుగుతుంది. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అద్యక్షులు మరిశే రామకృష్ణ, గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు(శ్రీను), జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి అడపా రాంబాబు, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, రాజపూడి నుండి గ్రామ అధ్యక్షులు కిలానీ శివాజీ, నంగన రెడ్డి, కర్రి చంటి, గింజాల వీరబాబు, గండికోట స్వామి, నమ్మి చరణ్, వెంగయ్యమ్మపురం నుండి మరిశే వెంకటేష్, అచ్యుతాపురం నుండి సోమరౌతు రాధాకృష్ణ, బూరుగుపూడి నుండి అనుకుల శ్రీను, కోడి గంగాధర్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా నరేంద్రపట్నం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన కోటిలంక సురేష్ కుటుంబ సభ్యులకు, గుగ్గిలపు ఉమా మహేష్ జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.