ప్రతి ఇంటికి జనసేన 6వ రోజు

మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో.. మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత అధ్యక్షతన మంగళవారం సిటియం పంచాయతీ గుట్టమీద ఉన్న ఎస్సీ కాలనీ జరిగింది.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఉపయోగపడే పనులు, కార్యక్రమాలు రాష్ట్రాని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు. అలాగే నీతి నిజాయితీ గల నాయకున్ని ఎన్నుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు వంటి అంశాలపై ముద్రించిన కరపత్రాలు ప్రతి ఇంటికి చేరవేస్తు స్థానిక సమస్యలు గురించి తెలుసుకోవడమైనది. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు నాయకులు దారం హరిప్రసాద్, గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, ఆకుల శంకర, రామిశెట్టి నాగరాజు, తొక్కోల శివ, నానాబాల మల్లికార్జున, తాడె వెంకటశివ, వేల్పుల నాగార్జున, వేల్పుల వెంకటేష్, సిటియం జనసేన నాయకులు గంగాధర్, చిన్న రెడ్డి, బబ్లు, రవీంద్ర, శ్రీనివాసులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.