జనం కోసం జనసేన మహాయజ్ఞం 709వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 709వ రోజు కార్యక్రమం శుక్రవారం జగ్గంపేట మండలం, కాట్రావులపల్లి గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 710వ రోజు కార్యక్రమం శనివారం జగ్గంపేట మండలం, కాట్రావులపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. మరియు మధ్యాహ్నం 3 గంటలకు జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామంలో అధ్వానమైన రోడ్లపై డిజిటల్ కాంపైన్ నిర్వహించుట. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ రెండు కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సోడసాని కామరాజు, జగ్గంపేట మండల సోషల్ మీడియా సమాచార కార్యదర్శి దాడి మణికంఠ, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, గ్రామ ఉపాధ్యక్షులు చిట్టీడి రామారావు, చెక్కపల్లి సతీష్, అడబాల వీరబాబు, బూసి కుమార్, సూరంపాలెం గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థి గుత్తుల గంగాధర్, గ్రామ అధ్యక్షులు అల్లం శ్రీనివాస్, దొడ్డిపట్ల శ్రీను, కుంచే రమేష్, భి. రాము, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, నకిరెడ్డి రామదుర్గ, అడబాల శ్రీరామ్, బొల్లి తాతాజీ, సోమవరం నుండి డేగల నరేష్, గెంజి శివ, గోనేడ నుండి బుర్రే వీరభద్రరావు, జానకి మంగరాజు, నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, పెద్ది మణికంఠ, రామవరం నుండి కాపవరపు బుచ్చిరాజు కృతజ్ఞతలు తెలిపారు.