మడకశిర జనసేన ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

మడకశిర, 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మడకశిర మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
మడకశిర మండలం జనసేనపార్టీ అధ్యక్షుడు టి. శివాజీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర వృద్ధాశ్రమంలో పలహారాలు అందించడం అరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.