జనం కోసం జనసేన మహాయజ్ఞం 745వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం జనం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 745వ రోజు కార్యక్రమం శుక్రవారం కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెం మరియు ఎస్. తిమ్మాపురం గ్రామాలలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 746వ రోజు కార్యక్రమం ఆదివారం కిర్లంపూడి మండలం, భూపాలపట్నం మరియు సింహాద్రిపురం గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జన సైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం జగ్గంపేట నియోజకవర్గం ఐటీ కో ఆర్డినేటర్ అరినే రాజేష్, కిర్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసి అయిరాజు గారికి, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు, కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి గరగ బుజ్జి(అప్పారావు), గరాయునిపాలెం నుండి ముక్కిరి తాతారావు, మడుగుల బాబ్జీ, అప్పికొండ కాళిదాసు, పుర్రే శ్రీను, కూనిసెట్టి ఆనంద్, మాదారపు అశోక్, సానాసి రాజ్ కుమార్, గోపిశెట్టి దుర్గయ్య, ఉగ్గిన శ్రీను, ఆళ్ళ శ్రీను, గరగ గుణ సత్య, వనపర్తి సాయి వాటిని, శ్. తిమ్మాపురం నుండి గ్రామ అధ్యక్షులు కంటే తాతాజీ, ఎద్దు అర్జున్ , గండికోట కృష్ణ, పిల్లా శ్రీనివాస్, నడిపల్లి సతీష్ కుమార్, నల్ల శివ, నల్ల వెంకటేష్, సీతానగరం నుండి వడిగళ్ళ భవాని, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, పెద్ది మణికంఠ, పాటంశెట్టి కార్తీక్, కోడి గంగాధర్, పెసల తాతాజీ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బుర్రే వీరభద్రం, నల్లంశెట్టి లచ్చబాబు, డేగల రాంబాబులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.