శ్రీశ్రీశ్రీ గంగమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రామ శ్రీనివాస్

అన్నమయ్యజిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని వీరబల్లి మండల పరిధిలో సానిపాయి గ్రామంలో శ్రీశ్రీశ్రీ గంగమ్మ వారికి జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేసి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. అలానే ఆర్.ఇరగయ్య, అమ్మ వారికి మొక్కులు చెలించుటకు తన కుమారుడు జానకీరామ్ కేశఖండన కార్యక్రమంలో చిరంజీవి యువత అధ్యక్షులు రాజంపేట నియోజకవర్గం, గుగ్గిళ్ళ నాగార్జున, టి.సుండుపల్లి మండల, అన్నయ్యగారి రవీంద్ర, తిరుపతి కాలేజీ ఇంచార్జ్, బీసీ లీడర్ గంతల చెన్నకృష్ణ స్థానికులు, గ్రామపెద్దలు, బంధుమిత్రులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.