చిరు పవన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా
రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు, చింతలమోరి గ్రామ సర్పంచ్ డా. రాపాక రమేష్ బాబు అందించిన ట్రాక్టర్ డీజిల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంక్ ద్వారా శుక్రవారం త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న బట్టేలంక గ్రామ ప్రజలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-07-at-10.04.11-PM-1024x768.jpeg)