క్రియాశీలక సభ్యత్వ కిట్లను అందజేసిన ఆకెపోగు రాంబాబు

కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజకవర్గంలో సోమవారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న సభ్యులకు కర్నూలు మండలం, గూడూరు మండలం, కోడుమూరు మండలం, సి.బెళగల్ మండలాల జనసైనికులకు, వీర మహిళలకు సభ్యత్వ కిట్లను కోడుమూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఆకెపోగు రాంబాబు ఇవ్వడం జరిగింది.