నాగబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన వడ్రాణం నాగరాజు

హైదరబాద్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణెదల నాగబాబుని ఆదివారం ఆయన స్వగృహంలో గుంటూరుకు చెందిన యూకే జనసేన నాయకులు మరియు జే.ఎస్.పి గ్లోబల్ టీమ్ సభ్యులు అయినటువంటి వడ్రాణం నాగరాజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. జనసేన పార్టీ బలోపేతం చేయడం గురించి పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఇటీవల నాగబాబు యూరప్ పర్యటనలో భాగంగా యూకే పర్యటించిన విషయం విధితమే.