వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ
గాజువాక నియోజకవర్గం: వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఎస్ఎంఎస్ టు విభాగంలో జిసిపి మెకానికల్ల్ విభాగంలో ఎస్ సుకుమార్ రెడ్డి జనసేన పార్టీ కార్యకర్త ఆధ్వర్యంలో సోమవారం 90 మంది జనసేన కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం కిట్లు అందించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా భీమిలి నియోజకవర్గం నాయకులు మజ్జి శ్రీను మరియు గాజువాక నియోజకవర్గం జనసేన కార్యకర్త పి. సోమేశ్వరరావు, జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-11-at-8.32.58-PM-1024x576.jpeg)